Advertisement

An ongoing hike on the third day॥ Katasani Rambhupal Reddy

An ongoing hike on the third day॥ Katasani Rambhupal Reddy పాణ్యం నియోజకవర్గం

మూడవ రోజు కొనసాగుతున్న పాదయాత్ర నియోజకవర్గ పరిధిలోని గడివేముల మండలం దుర్వేసి గ్రామం నుండి పాదయాత్ర ప్రారంభించారు ఈ పాదయాత్ర లో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి కాటసాని రాంభూల్ రెడ్డి కి మద్దతు పలుకుతూ ఆయన వెంట నడిచారు మార్గ మధ్యలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి కొంత కూడా చిత్తశుద్ధి లేదు ఇసుక కొరత ఏర్పడటానికి కారణం గత ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి రైతులకు అండగా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ని ప్రాజెక్టు లు అన్నీ 85% నిండాయి రైతులు రెండు పంటలు పండించుకోవడానికి సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి వరద తగ్గిన వెంటనే ఇసుక కొరత లేకుండా చేస్తోంది వైసీపీ ప్రభుత్వం ఇసుక కు ఎటువంటి అక్రమాలకు పాల్పడటానికి తావులేకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుని ఇంటి నుంచి ఆన్లైన్ లో తీసుకోవాలని సూచించారు

Reddy

Post a Comment

0 Comments